ad

Friday, September 6, 2013

షాద్ నగర్ లోని శాంతి ర్యాలిలో పాల్గొన్న విద్యార్థులు



  1.  షాద్ నగర్ లోని శాంతి  ర్యాలిలో  పాల్గొన్న విద్యార్థులు ప్రబుత్వ జూనియర్ కళాశాల మరియు విజేత జూనియర్ కళాశాల విద్యర్థులు. 


 ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్షరర్ శ్రీనివాసులు శాంతి ర్యాలి సందర్బంగా ఆయన మాట్లాడుతూ  పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలంటూ నిరసనను వ్యక్తం చేస్తున్న దృశ్యం. 


శాంతి ర్యాలి సందర్బంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు

No comments:

Post a Comment