ad

Sunday, August 23, 2015

29 నుంచి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

ప్రొ. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, పైవేటు పాలిటెక్నిక్ ‌లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 29 నుంచి రెండవ విడుత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని రిజిస్టార్ డా.వి.ప్రవీణ్‌రావు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్ హాజరుకావడానికి అర్హలన్నారు.

No comments:

Post a Comment