ad

Wednesday, August 19, 2015

జడ్చర్లలో... ‘గ్రామజ్యోతి’ని బహిష్కరించిన గ్రామస్తులు

రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గ్రామజ్యోతి’ కార్య్రకమంపై నిరసన జ్వాలలు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కొల్లేటి గ్రామస్తులు గ్రామజ్యోతి కార్య్రకమాన్ని బహిష్కరించారు.కార్య్రక్రమం ప్రారంభమమై మూడు రోజులవుతున్నా... అధికారులు తమ గ్రామానికి రావడం లేదని వారు బహిష్కరించారు.

No comments:

Post a Comment