ad

Thursday, September 3, 2015

తెలుగు రాష్ర్టాల్లో చెదురు మదురుగా వర్షాలు

ఛత్తీస్‌గడ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.

No comments:

Post a Comment