ad

Wednesday, September 9, 2015

డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల

ప్రభుత్వ, ప్రైవేటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డి.ఈల్‌.ఇ.డి)కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను మంగళవారం విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌.పి.సిసోడియా విడుదలచేశారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. ఆగస్టు 23న జరిగిన పరీక్షకు 1,11,327 మంది అభ్యర్థు లు హాజరయ్యారని వారి మార్కుల వివరాలను జ్ట్టిఞ://ఛ్ఛ్ఛీఛ్ఛ్ట్చిఞ. ఛిజజ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అకఅఖఅగఅఖీఏఐ టైపుచేయాలనిసూచించారు. వ్యక్తిగత వివరాల్లో (కులము, పుట్టిన తేది) ఏవైనా తప్పులుంటే 9 నుంచి 11లోపు వెబ్‌సైట్‌ లోని కంప్లెయింట్‌ బాక్స్‌లో నమోదు చేయాలని తెలిపారు

No comments:

Post a Comment