ad

Thursday, August 27, 2015

మంత్రాలయంలో భారీ వర్షం

మంత్రాలయంలో భారీ వర్షానికి నల్లవంక వాగు పొంగిపొర్లింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. దీంతో పలు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమ్మిగనూరు వెళ్లే వాహనాలు నాలుగు గంటల పాటు రోడ్డుపైనే నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సిరిమట్టం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ నల్లవంక వాగును పరిశీలించారు.

No comments:

Post a Comment