ad

Tuesday, August 25, 2015

మైండ్ సెట్ మార్చుకోండంటూ క్లాస్

ప్రజలతో స్నే హపూర్వకంగా ఉండేలా మైండ్ సెట్ మార్చుకోవాలని నగర కొత్వాల్ ఎం.మహేందర్ రెడ్డి సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు.చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ మహిళ ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ లో విచారణ సమయంలో కుప్పకూలి ఉస్మానియాలో  చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనను కమిషనర్ తీవ్రంగా పరిగణించారు.సుమారు రెండున్నర గంటల పాటు నగర పోలీసు సిబ్బందికిసెట్ కాన్ఫరెన్స్ ద్వారా హాతబోద చేశారు.

No comments:

Post a Comment