ad

Thursday, August 27, 2015

గులాబీరంగు రేషన్‌కార్డుదారులకూ ఉల్లి పంపిణీ

రాష్ట్రంలో రేపటినుంచి గులాబీరంగు రేషన్‌కార్డుదారులకు ఉల్లి పంపిణీ చేయనున్నట్లు మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. గురువారం విశాఖలోని ఎంవీపీ రైతుబజార్‌ను మంత్రి పరిశీలించారు.

No comments:

Post a Comment