ad

Friday, August 21, 2015

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం సుప్రీంకోర్టులో టి.సర్కార్ పిటిషన్

కృష్ణా జలాల పంపకాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ సుప్రీంకోర్టులో టి.సర్కార్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం కృష్ణా జలాల వివాదంపై గతంలో దాఖలైన పిటిషన్లకు ఈ పిటిషన్‌ను జత చేయాలని ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వ వాదనతో మహారాష్ట్ర న్యాయవాదులు తీవ్రంగా విభేదించారు.ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 26న వాదనలు చేపట్టనుంది.

No comments:

Post a Comment