ad

Wednesday, August 19, 2015

చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మేల్యే లపై తిరుపతి పోలీసులు దౌర్జన్యం చేశారు.పల్లిపట్టులోబుధవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు తమ వాహనంతో ఢీకొట్టించారు. ఈ ఘటనలో చెవిరెడ్డి గాయపడగా,ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దీనిపై తిరుపతి పోలీసులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment